Thursday, March 21, 2019

ఎన్నెన్నో పత్రికలు విరాజిల్లుతున్న ఈ సమాజంలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానం ఉండేలా వారి పత్రిక విలువలను నూతన పోకదాలతో ఈ హొలీ పర్వదినమున వారి పత్రిక పేరు లో ఉన్న విధంగా వెలుగొందలనికోరుతూ మన గౌరవ శాసన సభ్యులు శ్రీ.మహారెడ్డి భూపాల్ రెడ్డి గారి చేతుల మీదుగా వెలుగు దినపత్రిక జిల్లా ఏడిషన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వెలుగు దినపత్రిక విలేకరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment