Thursday, March 21, 2019

నారాయణఖేడ్ మండలంలోని ర్యాకల గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త బోయిని విట్టల్ అనారోగ్యంతో మరణించినందున వారి కుటుంబీకులకు అన్ని విధాల తానై ఆదుకుంటనని మన గౌరవ శాసన సభ్యులు శ్రీ.మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు బరోసాను అందించారు. మన ప్రభుత్వం రైతు భీమా పథకం ద్వార అందించే 5,00,000/-  రూపాయలను వారి బ్యాంకు ఖాతా లో జమచేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా SC,ST విజిలెన్సు కమిటీ మెంబెర్ రాథోడ్ రవీందర్ నాయక్ గారు పాల్గొన్నారు.

No comments:

Post a Comment