Wednesday, September 6, 2017

శంకరంపేట్ అ మండలం శివయిపల్లి గ్రామంలో గొర్రె కాపరులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వార మంజురైన 36 యూనిట్లకుగాను ఒక్కొక యూనిట్ కు 21 గొర్రెల చొప్పున 756 గొర్రెలను లబ్దిదారులకు అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.










No comments:

Post a Comment