నారాయణఖేడ్ క్యాంపు కార్యాలయంలో గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఏర్పాటుచేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు చేపడుతున్న బస్సు యాత్ర చేప్పట్టిన, పాదయాత్ర చేపట్టిన, రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని దుయ్యబట్టారు..కాళేశ్వరం ప్రాజెక్టు విషయానికి వస్తే మన సుప్రీం కోర్టులో వాదనలు లేకుండానే గెలవడం జాతిగింది ఇది కాంగ్రెస్ నాయకులకు చెంపపెట్టు అని అన్నారు.రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఆనాటి కాంగ్రేస్ పార్టీనే ,తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు.సంగారెడ్డి జిల్లా జగ్గారెడ్డి రెడ్డి గారు.టి.ఆర్.ఎస్ పార్టి నుండి కాంగ్రెస్ పార్టీ లోకి చేరి తరువాత బీజేపీ ఎంపీ గా పోటీ చేసి మళ్ళీ కాంగ్రెస్ లోకి చేరిన ఘనత కాంగ్రెస్ నాయకులకు దక్కుతుందన్నారు .టి.ఆర్.ఎస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వం ప్రజలు తెలంగాణ ప్రభుత్వన్నీ విస్మరించారని కారణం తాగునీరు మిషన్ భగీరథ ద్వారా ,సాగునీరు మిషన్ కాకతీయ ద్వారా కేసీఆర్ గారు ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ చెంద్రశేఖర్ రావు గారు.గౌరవ మంత్రి వర్యులు హరీష్ రావు గారు అధికారులతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అద్దం పట్టినట్టు చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించకుండా హైకోర్టు నందు సుప్రీం కోర్టు నందు దావా వేసి అడ్డుకుంది కాంగ్రెస్ నాయకులు కానీ నిజం నిప్పులాంటిది అని చేపయరు అందుకే న్యాయం గెలిచిందన్నారు.


నారాయణఖేడ్ మండలం ఆనంతసాగర్ గ్రామానికి చెందిన ఖాజా మియా గారి కోడలు హీన బేగం డెలివరీ కొరకై సెంచరీ హాస్పిటల్ బంజారాహిల్స్ లొ అడ్మిట్ అవ్వగా అట్టి హాస్పిటల్ కు వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెపుతూ అలాగే వారి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం రు..1,75,000 సీయం రిలీఫ్ ఫండ్ LOCని తక్షణమే ఇప్పించరు. ఇప్పటి వరకు ఏ ఏమ్మేలే చేయలేని సహాయం నారయణఖెడే శాసన సభ్యులు గౌరవ శ్రీ యం భూపాల్ రెడ్డి గారు ఇప్పించారు. ఇట్టి మహానయకునికి సాదా రుణపడి ఉంటామని వరికి ఏళ్ల వేళల తోడుంటంమని వారు చెపుతూ ఒక్క ఆడపిల్ల జీవితాన్ని కాపాడిన ఘనత మన ఏమ్మేలే గౌరవ శ్రీ యం. భూపాల్ రెడ్డి గారిది, తెరాస సీనియర్ నాయకుడు ఖాజా మియ గారు ఏమ్మేలే గారికి ధన్యవాదాలు తెలిపారు